IPL 2019

    ఎందుకంట: IPL 2019 ఆరంభ వేడుకలు రద్దు

    February 22, 2019 / 10:26 AM IST

    ఐపీఎల్ 11వ సీజన్ అనంతరం భారీ అంచనాలుతో సిద్ధం అవుతున్న 12వ సీజన్‌కు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. లీగ్‌లోని తొలి మ్యాచ్‌ను మార్చి 23న డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ గడ్డపైనే జరగనుంది. రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరగనున్న ఈ తొలిపోరుక

    IPL 2019: రాయల్ చాలెంజర్స్ అదిరిపోయే రిప్లై ఇచ్చిన సూపర్ కింగ్స్

    February 20, 2019 / 12:11 PM IST

    ఐపీఎల్ 2019కి సర్వం సిద్ధం చేసుకుంటున్న మేనేజ్‌మెంట్ మంగళవారం రెండు వారాల పాటు జరగనున్న మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ సీజన్‌కు తొలి మ్యాచ్‌ను ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న చెన్నైగడ్డపైనే నిర్వహించాలని నిర్

    బిగ్ ఫైట్ : IPL ఫైనల్ చెన్నైలోనే

    February 14, 2019 / 01:41 PM IST

    అంతర్జాతీయంగా క్రికెట్‌లో అత్యంత ధనిక దేశీవాలీ లీగ్‌గా పేరొందిన లీగ్ ఐపీఎల్. రానున్న సీజన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులను మరింత ఊరిస్తోంది బీసీసీఐ. డిఫెండింగ్ ఛాంపియన్ సొంతగడ్డపైనే మ్యాచ్ జరగడం ఆనవాయితీగా వస్తున్నా.. ఎన్నిక

    జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగనున్న ఐపీఎల్ జట్టు

    February 11, 2019 / 07:30 AM IST

    ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ మరో సీజన్‌కు సిద్ధమైపోతుంది. ముందుగా తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న జట్లు, జట్ల పేర్ల మార్పు, జెర్సీల్లో మార్పులు చేసుకుని సరికొత్త హంగుల్తో ఐపీఎల్ 2019కి ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే ఢిల�

    ఐపీఎల్ కంటే ముందుగానే ఫిట్‌గా తయారవుతా: పృథ్వీ షా

    January 23, 2019 / 07:12 AM IST

    చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ గాయపడ్డ�

    రాజస్థాన్ నాదే: IPL టీం కొనుగోలు చేస్తున్న అమితాబ్

    January 23, 2019 / 05:33 AM IST

    ఫుట్‌బాల్, కబడ్డీ ఇప్పుడు క్రికెట్‌లోకి అడుగుపెట్టనుంది బచ్చన్ కుటుంబం. ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఇటీవల సగం వాటాను అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన రాజస్థాన్ రాయల్స్‌ను బచ్చన్ కుటుంబం కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మా�

    ఇండియాలోనే IPL : మార్చి 23 నుంచి మ్యాచ్ లు

    January 8, 2019 / 11:11 AM IST

    IPL 2019 షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఇండియాలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. దేశం విడిచి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ.. అధికారికంగా ప్రకటించింది బోర్డు. తేదీ కూడా కన్ఫామ్ చేసింది. 2019, మార్చి 23వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం

10TV Telugu News