Home » IPL 2019
కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఈ లీగ్ కోసం ఫ్రాంచైజీలు తమ సొంతగడ్డలపై ప్రాక్టీసులో మునిగిపోయాయి. 2008లో మొదలైన ఈ లీగ్.. ఎన్నో రికార్డులు.. మరచిపోలేని విజయాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ 2018 విజేత.. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ ఫేవరేట్గా 2019 సీజన్లో అడుగుపెట్టబోతుంది. ప్రాక్టీస్ ముమ్మరంగా జరుగుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ లు చూసేందుకు అభిమానులను స్టేడియంలోనికి అనుమతించారు. రోజంతా ప్రాక్
వరుస వైఫల్యాలు.. ఒకటి కాదు రెండు కాదు.. పదేళ్లుగా టైటిల్ కాంక్ష. 2018లో భారీ స్థాయిలో జరిగిన వేలం తర్వాత టైటిల్ కొట్టేయాలనేంత కసిలో కనిపించింది రాజస్థాన్ రాయల్స్. కానీ, బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టార్ ప్లేయర్ లీగ్ నుంచి ఆ స్టార్ ప్లేయర్ దూరమైయ�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్లు మారినా.. కెప్టెన్లు మారినా.. ఫ్రాంచైజీ తలరాత మారలేదు. ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోకుండానే 12వ సీజన్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైపోయింది. ద్రవిడ్ కెప్టెన్సీ తర్వాత కోహ్లీ కెప్టెన్ పగ్గాలు చేపట్టినప్పటిక
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. పేరు చెపాక్ స్టేడియంలో మార్మోగిపోయింది. ఐపీఎలఫ 12వ సీజన్కు సిద్ధమవుతోన్న సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతోంది. చెనైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లు చూసేందుకు అభిమ�
టీమిండియా క్రికెటర్ల కోరికను బీసీసీఐ నెరవేర్చింది. తన వంతు సాయంగా ఆర్మీబలగాలకు రూ.20కోట్ల రూపాయలను విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి బాధితులైన 40మంది కుటుంబాలకు ఈ సాయం చేరాలని కోరింది. త్రివిధ దళాలైన ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీలు పుల్�
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు బీసీసీఐ భారీ విరాళం ప్రకటించింది. రూ. 20 కోట్ల విరాళం అందచేసేందుకు సిద్ధమైంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వీ�
టీమిండియా క్రికెటర్ అజింకా రహానె వరల్డ్ కప్ అవకాశాలపై స్పందించాడు. ఐపీఎల్లో బాగా రాణిస్తే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా టీ20, వన్డే జట్లలో నెంబర్4 పొజిషన్లో బ్యాటింగ్కు దిగుతోన్న రహానె.. ప�
ఐపీఎల్ అంటే ప్రపంచమంతటా విపరీతమైన క్రేజ్ ఉన్నమాట వాస్తవమే. మరి ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లకు కూడా అంతపిచ్చి ఉందా.. డానియేల్ వ్యాట్ ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్కు ఐపీఎల్లో ఆ జట్టంటే పీక్స్లో అభిమానమట. ప్రత్యేకించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
టీమిండియా క్రికెట్లో ఇటీవలి కాలంలో యోయో ఫిట్నెస్ టెస్టు ఎంతో కీలకమైపోయింది. ఫిట్నెస్కు ఇంతగా ప్రాధాన్యమివ్వడానికి ధోనీ కూడా ఓ కారణమనే చెప్పాలి. అలాంటిది ధోనీ కెప్టెన్గా వ్యవహరిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యోయో టెస్టు అవస�