Home » IPL 2019
కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్రైజర్స్ మాజీ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. నిషేధం తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్లో అర్ధశతకం సాధించాడు. 47 పరుగుల దగ్గర భార�
ఐపీఎల్ 2019 సీజన్ 12 డే 2లో భాగంగా KKR, SRH తలపడుతున్నాయి. టాస్ గెలిచిన KKR ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదికైంది. 2 జట్లు బలంగా కనిపిస్తున్నాయి. కోల్ కతా బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తోంది. దినేష్ కార్తీక్ కెప్�
చెన్నై : ఐపీఎల్ 2019 సీజన్ 12 తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు రెచ్చిపోయారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. చెన్నై బౌలర్ల ధాటికి ఆర్సీబీ కుదేలైంది. 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ జట్టులో హయ్య�
భారీ అంచనాల మధ్య, తీవ్రమైన ఉత్కంఠల మధ్య ఐపీఎల్ 12 సీజన్ మొదలైంది. తొలి పోరులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు VS చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య టాస్లో సూపర్ కింగ్స్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న మ్�
ఐపీఎల్ 2017 వరకూ జట్టు కెప్టెన్గా ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో లీగ్కు దూరమైయ్యాడు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ సీజన్కు ముందు ప్రేరణాత్మకమైన స్పీచ్తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మార్చి 23న మ్యాచ్ జరగనుండగా ఒక రోజు ము�
సిక్సులు, ఫోర్ల సునామీ.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న
దాడి జరిగి వారాలు గడిచిపోయినా ఇరు దేశాల మధ్య చిచ్చు మాత్రం రగులుతూనే ఉంది. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్-పాక్ల మధ్య మినీ సైజు యుద్ధమే జరిగింది. పూర్తిగా పాక్ నుంచి సంబంధాలు తెంచుకోవాలనే యోచనలో ఉంది బీసీసీఐ. ఇందులో భాగంగానే ఒక అడుగు ముం
భారతదేశమంతటా రంగులతో నిండిపోయిన హోలీ పండుగను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలిపెట్టలేదు. కొందరు శుభాకాంక్షలు చెప్పి వదిలేస్తే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రత్యేక ఏర్పాట్లతో ప్లేయర్లను అలరించడమే కాకుండా అభిమానులకు చక్కని వినోదాన్ని అందించింది. పెయ
పుల్వామా అమరుల కోసం చెన్నై సూపర్ కింగ్స్ విలువైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల ముందే బీసీసీఐ.. ఐపీఎల్ కోసం ఆరంభ వేడుకల కోసం పెట్టే ఖర్చు రూ.20కోట్లు పుల్వామా అమరుల కోసం కేటాయిస్తామంటూ ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు ధోనీ కెప్టెన్స�