Home » IPL 2019
ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. ఐపీఎల్ క్రేజ్.. ఏర్పాట్ల దృష్ట్యా 17 మ్యాచ్లకు సంబంధించిన 2వారాల షెడ్యూల్ను ముందుగానే ప్రకటించింది బీసీసీఐ. మార్చి 10 ఆదివారం ఎన్నికల తేదీలు ప్రకటించి ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా హడావుడి మొదలయ్యేలా చేసింది. ఐపీఎ
మరి కొద్ది రోజుల్లో దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ మార్చి 23న ఆరంభం కానుంది. టీమిండియా క్రికెటర్లు మార్చి 13న ముగిసిన ఐదో వన్డేతో ప్రపంచ కప్ వరకూ మధ్యలో ఉన్న సమయంలో ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ.. జట్టును ఉద్దేశించి ఇలా మ
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో దూకుడుగా రాణిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ 2018 విజేతగా నిలిచి పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించింది. దాదాపు జట్టులో ఉన్న వాళ్లంతా సీనియర్లే.. సరిగా ఆడలేరంటూ వచ్చిన విమర్శలను కొట్టిపారేస్తూ.. టైటిల్ దక్కించుక
ఐపీఎల్ 2018 సీజన్ను లీగ్ పట్టికలో ఆఖర్లో ముగించిన ఢిల్లీ డేర్డెవిల్స్ పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్గా 2019 సీజన్కు అడుగుపెట్టనుంది. ఐపీఎల్ 2019వేలానికి ముందే పేరు మార్చుతున్నట్లు ప్రకటించిన జట్టులో సీజన్కు కీలక మార్పులతో బరిలోకి దిగే�
IPL 2018 భారీ అంచనాల మధ్య.. తీవ్రమైన ఉత్కంఠతో సాగింది. అంచనాలకు మించి రాణించారు ప్లేయర్లు. మ్యాచ్ జయాపజయాలు అటుంచి బ్యాట్స్మెన్ పోరాటం లీగ్కే హైలెట్గా నిలిచేలా చేసింది. డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంతో జట్టుకు దూరమవడంతో సన్రైజర్స్ ప
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఓ క్రేజ్.. ప్రపంచంలోని ధనిక లీగ్లన్నింటిలో టాప్ పొజిషన్లో ఉంటుంది. విదేశీ టాప్ ప్లేయర్లతో జరిగే ఈ లీగ్కు భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నింటిలోనూ క్రేజ్ ఎక్కువ. బ్యాట్స్మెన్ బౌండరీలు, బౌలర్ల వికెట్ల మాయాజాలం �
కొన్నేళ్లుగా యువరాజ్ సింగ్ను కొనుగోలు చేయడానికి ఐపీఎల్ లోని ఏ ఫ్రాంచైజీ అంతగా ఆసక్తి కనబరచడం లేదు. వేలం చివర్లో కొనుగోలు చేయడం యువీ దక్కాడనిపించుకుంటున్నాయి. ఫామ్ లో లేడని అవకాశమివ్వకుండానే మ్యాచ్ లో ఆడేందుకు కూడా అవకాశాలివ్వకపోవడంతో ఆ�
నువ్వెవరో.. నీ పేరేంటో చెప్పొద్దు.. ఆట చూపించు.. ఆడి చూపించు అంటున్నాయి IPL టీమ్స్. మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభంకాబోతున్న సీజన్ కోసం 2019 సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతి సీజన్కు కొత్త ఐడియాతో సాంగ్ రూపొందిస్తున్న బ్రాడ్ కాస్టర్లు ఈసారి యువ ప్లేయర్లను ప
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) అంటే దేశీ వాలీ లీగ్ మాత్రమే కాదు. అంతర్జాతీయ క్రికెట్ కూడా అదొక సంచలనం. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల కంటే ఐపీఎల్ మ్యాచ్లకే ఎక్కువ క్రేజ్.. దేశ విదేశాల స్టార్ ప్లేయర్లంతా తమ సత్తా నిరూపించుకునేందుకు పోటీపడుతుం
21ఏళ్ల రిషబ్ పంత్.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు ఆడి వీర బాదుడుతో మెప్పించాడు. ఇప్పుడు 2019 ఐపీఎల్ సీజన్లో రాణించేందుకు మరోసారి సిద్ధమైపోయాడు. ఇటీవల టీమిండియాలో వరుస మ్యాచ్లు ఆడుతూ ధోనీ నుం�