Home » IPL 2019
ఉప్పల్ వేదికగా జరిగిన వందో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. 156పరుగుల టార్గెట్ ను కూడా చేధించలేక ఢిల్లీ ముందు పరాజయాన్ని మూటగట్టుకుంది. మార్పులు చేసుకుని 4ప్లేయర్లను జట్టులోకి దింపిన రైజర్స్ ఓపెనర్లు మినహాయించి మిగిలిన వారంతా
ఐపీఎల్ లో భాగంగా జరుగుతోన్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ కు 156 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పృథ్వీ షా(4), శిఖర్ ధావన్(7)లు కలిసి పేలవంగా ఆరంభించిన ఇన్నింగ్స్ ను కొలిన్ మన్రో(40; 24 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు), శ్రే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫుల్ హ్యాపీలో మునిగిపోయాడు. 20 రోజులుగా ఎదురుచూస్తున్న కల.. ఏడో ప్రయత్నంలో ఫలించడంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏప్రిల్ 13 మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను 8వికెట్ల తేడాత�
సొంతగడ్డపైనే కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా తమ టార్గెట్ ను కాపాడుకోలేక 5వికెట్ల తేడాతో చెన్నై ముందు పరాభవానికి గురైంది. ఈ సీజన్లో చెన్నై చేతిలో కోల్కతా ఓడిపోవడం ఇధి రెండోసారి.&
ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 14 ఆదివారం జరగనున్న మ్యాచ్ను సన్రైజర్స్ ప్రత్యేకంగా భావిస్తోంది. తన వందో మ్యాచ్ కాబట్టి ఈ గేమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ మాట్లాడాడు. &
ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడుతోన్న కోల్కతా వర్సెస్ చెన్నై పోరులో కోల్కతా నైట్ రైడర్స్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ను ముగించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్కు 162 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కొద్దిపాటి విరామం తర్వాత జట్ట
సీజన్ ఆరంభమై 7 మ్యాచ్లు పూర్తి అయితే గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. అన్ని మ్యాచ్లలోనూ ఘోర వైఫల్యం. సీనియర్.. మాజీ క్రికెటర్ల నుంచి కెప్టెన్సీపై విమర్శల వర్షం. అన్నింటికీ బ్రేక్ ఇచ్చేందుకు మొహాలీ వేదికగా పంజాబ్పై విజయం సాధించింది ఆర్సీబీ. చేధన�
ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపుకు నోచుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పై విజయం సాధించింది. ఎట్టకేలకు గెలుపు అందుకున్నామనే ఆనందంలో ఉన్న విరాట్ కోహ్లీకి మరో షాక్ ఇచ్చింది ఐపీఎల్ యాజమాన్�
ఐపీఎల్ 2019లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడేందుకు నైట్ రైడర్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ కింగ్స్ జట్టులో ఏ మాత్రం మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు మ
టీమిండియా మాజీ కెప్టెన్.. సూపర్ కింగ్స్ కెప్టెన్.. మిస్టర్ కూల్పై విమర్శల దాడి జరుగుతూనే ఉంది. ఈ సారి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఏప్రిల్ 11 గురువారం రాత్రి జరగిన చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ధో�