Home » IPL 2019
ఎట్టకేలకు ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కీలకమైన మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో కనిపించిన కోహ్లీసేన సక్సెస్ అయింది.
టెన్షన్ లేదు.. ప్రశాంతంగా లక్ష్యాన్ని చేధించేశారు రాజస్థాన్ ప్లేయర్లు. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు దాదాపు సగానికి పైగా ఆటను పూర్తి చేసేశారు. అజింకా రహానె(37; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), జోస్ బట్లర్(89; 43 బంతుల్ల
సొంతగడ్డపై ముంబై బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో ముంబై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగింది.
2019 సంవత్సరానికి గానూ ఆరంభమైన ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాభవాన్ని నెత్తినేసుకుంది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఏ జట్టులోనైనా ఓపెనర్ బలంగా స్థిరపడిపోతే అతణ్ని ఆపడం ఎవరితరం కాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ధావన్ అలా రెచ్చిపోతే భారత్కు తిరుగులేదని గంగూలీ వెల్లడించాడు. శుక్రవారం జరిగిన కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ దూకుడైన ఆటతో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్కతా టార్గెట్ అధికంగా ఇవ్వాలనే ప్రయత్నంలో హిట్టింగ్ కనబరిచింది. జట్టుల�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 12లో 26వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్… ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ఇరు జట్ల మధ్య మార్చి 30న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జర�
సెంటిమెంట్లకు కాదేదీ అతీతం. వ్యాపారంలో, సినిమా రంగంలో, క్రీడా రంగంలో ఇలా ప్రతి రంగంలోనూ వాటి పాత్ర ప్రత్యేకమే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 మొదలైనప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్లలో గెలిచింది 3 మాత్రమే.