Home » IPL 2019
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దాదాపు విజయం రాజస్థాన్దే అనుకున్న పరిస్థితుల్లో చెన్నై అనూహ్యంగా గెలిచేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి జరిమానా పడింది. గురువారం(ఏప్రిల్ 11,2019) రాత్రి రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. నో బాల్ విషయమై గ్రౌండ�
రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై ప్లేయర్లు విజృంభించారు. ఆఖరి ఓవర్లలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై బ్యాట్స్ మెన్ అద్భుతమైన విజయం అందుకుంది. టార్గెట్ చేరుకునేందుకు బంతులు తక్కువగా ఉన్నా.. సూపర్ కింగ్స్ తడబడలేదు. ఆఖరి బంతివరకూ వి�
రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 7వికెట్లు పడగొట్టి 151 పరుగులకు కట్టడి చేయగలిగారు. క్రీజులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమించిన రాజస్థాన్ బ్యాట్స్మెన్ ఒక్కరు కూడా 30కి మ�
జైపూర్ వేదికగా జయభేరి మోగించాలని రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక్క మ్యాచ్ మినహాయించి రాజస్థాన్ జట్టులో విజయం పొందిన దాఖలాల్లేవు. కానీ, చెన్నై జట్టులో ఉం�
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పోరులో పంజాబ్ ముంబై వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ముంబై దూకుడైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. క్వింటన్ డికాక్(24), సిద్దేశ్ లాడ్(15), సూర్యకుమార్ యాదవ్(21), కీరన్ పొలార్డ్(83), ఇషాన్ కిషన్(7), హార
ఐపీఎల్లో భాగంగా జరుగుతోన్న 24వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్లు తలపడనున్నాయి.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ భారత రోడ్లపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2019 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్.
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేన్ విలియమ్సన్ బరిలోకి దిగనున్నాడు.