Home » IPL 2019
సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేసుకుంటున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేదు.
హార్దిక్ పాండ్యా ఇటీవల ఫుల్ ఫామ్ తో పుంజుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పాండ్యాపై ఉన్న కాఫీ విత్ కరణ్ షో వివాదం కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
ఐపీఎల్ లో మాన్కడింగ్ ఓ పెను వివాదమే రేపింది. బౌలర్ కాసేపు ఆగితే ఎక్కడ అవుట్ చేస్తాడోనని భయంతో బ్యాట్స్ మన్ వణికిపోతున్నారు.
ఐపీఎల్ లో టఫ్ ఫైట్. ఎలాగైతే ముగింపు పలికింది. పంజాబ్ జట్టు 6వికెట్ల తేడాతో హైదరాబాద్ పై గెలుపొందింది. చేధనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆరంభం నుంచి ఒకే దూకుడు ప్రదర్శించింది. కేఎల్ రాహుల్(71)తానొక్కడే అనే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 151 పరుగుల లక
మొహాలీ వేదికగా సన్ రైజర్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ను పంజాబ్ బౌలర్లు వణికించారు. బౌలర్లకు బాగా అనుకూలించే పిచ్ కావడంతో బౌలింగ్ ప్రధాన బలంగా మ్యాచ్ ను దక్కించుకునే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో తడబడుతూ బ్యాటింగ్ చేస్తూనే 4వ�
పంజాబ్ లోని మొహాలీ వేదికగా హైదరాబాద్.. పంజాబ్ జట్లు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 3 విజయాలు, 2 ఓటములతో సమానంగా 6 పాయింట్లతో బరిలోకి దిగుతుండగా ఈ ఫైట్ టఫ్ గా మార
ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం.
క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియం ఓ వేదికగా ఎంపికైంది.
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఫేవరేట్ జట్టు క్రికెటర్లు ఆడే మ్యాచ్ లను చూసేందుకు ఎగబడుతుంటారు. ఐపీఎల్ లైవ్ మ్యాచ్ వస్తుందంటే.. టీవీలకు అంటుకుపోతారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి గౌతం గంభీర్ విరుచుకుపడ్డాడు. వరుసగా 6 మ్యాచ్ లలో వైఫల్యాలను చవిచూసిన కెప్టెన్ కోహ్లీని గౌతం గంభీర్ మరోసారి తిట్టిపోశాడు. ఒక బ్యాట్స్ మన్ గా కోహ్లీ మాస్టర్ అని చెప్పొచ్చు కానీ, కెప్ట