Home » ipl final
ఐపీఎల్(IPL) 2023 సీజన్ ఫైనల్స్లో తలపడే జట్లు ఏవో తెలిసిపోయాయి. తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఓ ఘనతను అందుకోనున్నాడు.
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 8గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అసలుసిసలైన యుద్ధం మొదలవుతుంది. క్వాలిఫయర్- 1లో గుజరాత్ టైటాన్స్ ర�
ధోని సారథ్యంలోని చెన్నై జట్టు నాలుగవ సారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో చెరిగిన ఫైనల్ మ్యాచ్లో 27 పరుగుల తేడాతో విజయం సాదించింది చెన్నై
2021లో కరోనా ప్రభావంతో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలుకానుంది. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
IPL 2020 సీజన్ ఫైనలిస్టులు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలతో సిద్ధమయ్యాయి. 8జట్లు కలిసి ఆడిన 59 మ్యాచ్లలో ఉత్కంఠభరితమైన ముగింపుల తర్వాత ట్రోఫీ కోసం జరిగే పోరుపై భారీ అంచనాలు మొదలయ్యాయి. మరి ట్రోఫీతో పాటు వచ్చే మొత్తం గెలిచిన జట్టుకు �
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరును ఆసక్తిగా వీక్షించారు. స్టేడియమంతా నిశ్శబ్దంగా తమ జట్టు విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేసుకుంటూ కెమెరా కంటపడ్డారు. సాక్షి �
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్లో పలుసార్లు మ్యాచ్ తిరిగింది. ఓపెనర్గా దిగిన షేన్ వాట్సన్ చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉండడంతో సమయం దొరికినప్పుడల్లా చెన్నై సూపర్ కింగ్స్ను టార్గెట్ అంచుల వరకూ తీసుకురాగలిగాడు.
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ ముగించారు. నిర్ణీత ఓవర్లకు 8వికెట్లు నష్టపోయి అతికష్టంపై చెన్నైకు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. దీపక్ చాహర్ 3వికెట్లు పడగ
ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఆదివారం మే12న జరగనుంది. క్వాలిఫయర్ 1లో చెన్నైను ఓడించి ఫైనల్కు అర్హత సాధించిన ముంబై.. క్వాలిఫయర్ 2లో ఢిల్లీని చిత్తు చేసి అర్హత సాధించిన సూపర్ కింగ్స్తో తలపడనుంది. తొలి సారి 2010లో ఆ తర్వాత 2013, 2
భారీ అంచనాలతో ఉత్కంఠభరితంగా మొదలైన ఐపీఎల్ సీజన్కు ముగింపు వచ్చేసింది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న పోరు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇరు జట్లు బలాబలాలు సమంగా కనిపిస్తుండటంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశ