Home » IPL
సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విట్టర్ చేసిన పోస్టు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. సాక్షి-ధోనీల లవ్ స్టోరీ మళ్లీ రిపీట్ అవనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్తో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్ల�
11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క టైటిల్ కూడా దక్కించుకోలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో విజేతగా నిలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా ఆ జట్టుకి నిరాశ తప్పడం లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరుపై 118పరుగుల �
చెన్నై వేదికగా సూపర్ కింగ్స్తో తలపడ్డ రాజస్థాన్ రాయల్స్ 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య చెన్నైమ్యాచ్ గెలుచుకుంది. మ్యాచ్ ముగిసేందుకు ఎక్కువ సమయమే పట్టింది. దానికి కారణం.. రాజస్థాన్ స్లో ఓ�
ప్రముఖ క్రికెటర్.. కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోడీకీ ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటు వేసే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని�
సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సర్వం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్లో 11వ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. లీగ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతోన్న
ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరగనున్న మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. గతంలో కేకేఆర్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఢిల్లీ మాత్రం రెండింటి�
ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభానికి ముందే లీగ్ కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడి సూపర్ కింగ్స్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ప్లేయర్కు ప్రత్యామ్నాయంగా మరో ప్లేయర్ ను ఎంచుకుంటున్నట్లు చెన్నై వెల్లడించింది. గతేడాది టైటిల్ ఎంచుకోవడంలో
పంజాబ్లోని మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్ను పంజాబ్ బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 7వికెట్లు నష్టపోయి పంజాబ్ కు 177 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ముంబై జట్టులో క్వింటాన్ డికా
గత మ్యాచ్ విజేతలుగా నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ముంబై ఇండియన్స్ జట్లు పంజాబ్లోని మొహాలీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో భాగంగా జరుగుతోన్న 9వ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు తహతహల�
ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్ను ఆడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.