Home » IPL
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఖాళీ సమయం దొరికితే స్టేడియంలోని పచ్చికపై విశ్రాంతి తీసుకుంటాడనే సంగతి తెలిసిందే.
సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నై మరో సారి ఘన విజయాన్ని అందుకుంది. చెపాక్ స్టేడియంలో చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా కోల్ కతాను 108 పరుగులకు కట్టడ�
చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన భీకరపోరులో కోల్ కతా చితికిపోయింది. చెన్నై బౌలర్లు ఘోరంగా మ్యాచ్ ను తిప్పేశారు. ఈ క్రమంలో చెన్నైకు 109 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఆరంభం నుంచి చెన్నై ఘోరంగా కట్టడి చేయడంతో ఏడుగురు బ్యాట్స్ మన్ సింగిల్ డిజ
ఐపీఎల్ లో మరో రసవత్తరమైన పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. లీగ్ ఆరంభం నుంచి సమాన ఫలితాలు అందుకుని తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై
ఐపీఎల్ 2019 ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్లోనూ విజయం దక్కించుకోలేదు. ఇలా కోహ్లీ ఒక్కడే కాదు.
మొహాలీ వేదికగా సన్ రైజర్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ను పంజాబ్ బౌలర్లు వణికించారు. బౌలర్లకు బాగా అనుకూలించే పిచ్ కావడంతో బౌలింగ్ ప్రధాన బలంగా మ్యాచ్ ను దక్కించుకునే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో తడబడుతూ బ్యాటింగ్ చేస్తూనే 4వ�
ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు… వారినుంచి 16 టికెట్లు, 38వేల నగదుతోపాటు మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న
ఐపీఎల్ లో భాగంగా సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో ఢిల్లీతో తలపడేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాల అనంతరం ఆర్బీబీ గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యా
ఐపీఎల్లో భాగంగా చెపాక్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో సొంతగడ్డపై జరిగిన సమరంలో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 150వ మ్యాచ్ కాగా, చెన్న�