Home » IPL
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు మేనేజ్మెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
పరుగుల యంత్రం.. రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. కొన్ని సీజన్లుగా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తోన్న కోహ్లీ.. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు బాదిన రెండో ప్లేయర్ గానే కాకుండా 5వేల పరుగులు కొట్టేసిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. ఈ క్ర�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి బాల్ వివాదాస్పదంగా మారింది.
వివాదాల అనంతరం బరిలోకి దిగిన పాండ్యా ఐపీఎల్లో తడాఖా చూపించాడు. ముంబై ఇండియన్స్ తరపున మైదానంలో హల్చల్ చేశాడు.
ఉత్కంఠ పరిస్థితుల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై 6పరుగుల తేడాతో గెలిచింది.
ముంబైతో సొంతగడ్డపై జరిగిన పోరులో బెంగళూరు ఆఖరి వరకూ పోరాడినా విజయం దక్కించుకోలేకపోయింది. 188 పరుగుల టార్గెట్ చేధించే దిశగా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకూ మిస్టర్ 360 డివిలియర్స్ క్రీజులో ఉండి షా
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న RCBvsMI మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్ పరవాలేదనిపించే స్కోరుతో బ్యాటింగ్ ముగించారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(23: 20 బం�
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మార్చి 25 సోమవారం రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్లో జోస్ బట్లర్ను మాన్కడే విధానం ద్వారా రనౌట్ చేసి దుమారం లేపాడు. దానికి తోడుగా బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో బుధవారం జర�
బౌండరీలు.. అద్భుతమైన క్యాచ్లతో పాటు హెలికాప్టర్ షాట్లు ఐపీఎల్ అంటేనే కామన్.. వీటితో పాటు ఇప్పుడు ఐపీఎల్లోకి స్లెడ్జింగ్ కూడా వచ్చి చేరింది. మాన్కడే కాంట్రవర్సీ గడిచిన ఒక్కరోజు వ్యవధిలోనే ఐపీఎల్లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. స్వదేశీ.. వ�
ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్థాన్ రాయల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య సోమవారం మార్చి 25న జరిగిన మ్యాచ్లో అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారిలో టీమిండియా మా