Home » #IPL2023
రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి జట్టును గెలిపించడంతో.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అతని భార్య రివాబా జడేజా భావోద్వేగానికి గురైంది.
చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఆ జట్టు ప్లేయర్స్ సంబురాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జడేజాను తన భుజాలపైకి ఎత్తుకొని అభినందనలతో ముంచెత్తారు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడే విషయంపై ధోనీ మాట్లాడుతూ.. రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు శరీరం సహకరించాలి.
ఫైనల్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం ఛాంపియన్, రన్నరప్ జట్లకు బీసీసీఐ నగదును అందించింది.
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుతున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని(MS Dhoni) ఐపీఎల్(IPL)లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా హంగామా చేయడం గమనార్హం.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేటి(సోమవారం)కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కనీసం ఈ రోజు అయినా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు అభిమానులను వెంటా�
ఏదో జరుగుతుందని స్టేడియానికి వెళ్తే మరేదో జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు.