Home » #IPL2023
Rohit Sharma on WTC Final Preparation: ఐపీఎల్) 2023 సీజన్ ముగిసిన తరువాత డబ్య్లూటీసీ ఫైనల్ కు టీమిండియా సన్నద్దతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు.
బుమ్రా గాయం కారణంగా గత ఐదు నెలల నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. 2022 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. తర్వాత వెన్ను గాయం కారణంగా భారత్ ఆడిన వరుస సిరీస్లకు దూరమయ్యాడు.
సన్రైజర్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ను నియమించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఐడెన్ మార్క్రమ్ను కెప్టెన్గా నియమించింది. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది.