Home » Iran Israel war
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు నష్టపోనున్నాయి.
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
భారత్ నుండి ఏటా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఇరాన్కు ఎగుమతి అవుతుంది. అందులో హర్యానా వాటా దాదాపు 30-35 శాతం
ఇరాన్లోని అణుకేంద్రాలపై దాడులకు అమెరికా మిలిటరీ ఏకంగా ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు తెలిసింది.
ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతం అయ్యాయి. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే ..
అమెరికా మిలిటరీ ఇరాన్ లోని అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దం రోజురోజుకు తీవ్రమవుతోంది.
అమెరికా సైనిక జోక్యం అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని రష్యా హెచ్చరించింది.
విద్యార్థులను తొలుత ఇరాన్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం సరిహద్దులు దాటించి అర్మేనియాకు చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వారిని స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది కేంద్రం.
మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా ఇటు ఇజ్రాయల్ అటు అమెరికాకు సమాచారం ఇచ్చిన ఇరాన్ దాడులను మాత్రం ఆపడం లేదు.