-
Home » Iran Israel war
Iran Israel war
ఫోన్చేసి మరీ ఇజ్రాయెల్ ప్రధానిపై మండిపడ్డ జేడీ వాన్స్..! అసలేం ఏం జరిగిందంటే?
Iran vs Israel War : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాకు ఫోన్ చేసి మరీ మండిపడినట్లు ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక పేర్కొంది.
రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం.. ఈ అంశాలపై చర్చించే అవకాశం..!
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఇది పరీక్షా సమయం అని తెలిపారు.
ఆ ప్రభుత్వం సంచలనం.. రేషన్ తరహాలో పెట్రోల్, డీజిల్.. రోజుకి ఇన్ని లీటర్లే..
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెట్రో కొరత ఏర్పడింది. దీంతో యూకేలోని ఇతర దేశాల్లో భారీగా పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుంది: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. జనం ప్రిపేర్ అవ్వాల్సిందేనా?
గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు ఉన్నారని, వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని చెప్పారు.
పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు బిగ్ షాక్.. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం..!
ముఖ్యంగా రవాణ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ప్రజల్లో భయం మొదలు కానుంది.
నిమిషాల్లోనే 1430 మిస్సైళ్ల వర్షం.. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు
ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.
తొలి ప్రసంగంలోనే.. అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్ముజ్ జలసంధిపై సంచలన ప్రకటన
యుద్ధంలో నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 28 నాటి దాడిలో ఖమేనీ మృతి చెందగా మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది.
యుద్ధం ముగించేందుకు సిద్ధం..! మూడు కండీషన్లు పెట్టిన ఇరాన్
అమెరికా రగిల్చిన యుద్ధాన్ని ముగించేందుకు మా మూడు షరతులను అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
భారత దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా? ఇందులో నిజమెంత? చమురు కంపెనీలు ఏం చెబుతున్నాయి
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన ధరలు పెరిగాయి. ఈ వివాదం ఇంధన మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
చమురు కొనేందుకు భారత్కు మరో దేశం అనుమతి అవసరమా? అసలు నిజం ఇదే
తన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది భారత్. ఈ పరిస్థితుల్లో ధర, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం, దేశీయ ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేసుకోవాలి.