-
Home » Iran Israel war
Iran Israel war
ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏయే అంశాలపై చర్చించారంటే
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత మోదీ, ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.
పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్.. ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈసారి మరిన్ని ఇబ్బందులు..! వాటి ధరలు భారీగా పెరిగే చాన్స్..
Iran Israel War : భారతదేశంలో ఇంధనం, గ్యాస్ కొరత మరింత పెరిగే చాన్స్ ఉంది. ఎందుకంటే.. హర్మూజ్ జలసంధిని దాటి ఇప్పటి వరకు బయటకు వస్తున్న ఒకటి రెండు నౌకలు కూడా ఇక కదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అమెరికా నౌకాదళం సోమవారం రాత్రి 7.30గంటల నుంచి హర్మూజ్ దిగ్భంధం మొదల
ఇజ్రాయెల్ చర్యలతో మళ్లీ పెరుగుతున్న టెన్షన్.. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన! ట్రంప్ వార్నింగ్..
Iran-Israel war : ఇజ్రాయెల్ లెబనాన్ పై భీరక దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు జరగని రీతిలో అత్యంత భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 254కు చేరగా.. మరో వెయ్యి మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఫోన్చేసి మరీ ఇజ్రాయెల్ ప్రధానిపై మండిపడ్డ జేడీ వాన్స్..! అసలేం ఏం జరిగిందంటే?
Iran vs Israel War : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాకు ఫోన్ చేసి మరీ మండిపడినట్లు ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక పేర్కొంది.
రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం.. ఈ అంశాలపై చర్చించే అవకాశం..!
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఇది పరీక్షా సమయం అని తెలిపారు.
ఆ ప్రభుత్వం సంచలనం.. రేషన్ తరహాలో పెట్రోల్, డీజిల్.. రోజుకి ఇన్ని లీటర్లే..
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెట్రో కొరత ఏర్పడింది. దీంతో యూకేలోని ఇతర దేశాల్లో భారీగా పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుంది: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. జనం ప్రిపేర్ అవ్వాల్సిందేనా?
గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు ఉన్నారని, వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని చెప్పారు.
పెట్రోల్ బంకులకు చమురు సంస్థలు బిగ్ షాక్.. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం..!
ముఖ్యంగా రవాణ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ప్రజల్లో భయం మొదలు కానుంది.
నిమిషాల్లోనే 1430 మిస్సైళ్ల వర్షం.. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు
ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.
తొలి ప్రసంగంలోనే.. అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్ముజ్ జలసంధిపై సంచలన ప్రకటన
యుద్ధంలో నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 28 నాటి దాడిలో ఖమేనీ మృతి చెందగా మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది.