Home » ISLAMABAD
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో కారు బాంబు పేలి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
"ఇది మొత్తం పాకిస్థాన్కు చెందిన యుద్ధం. ఇందులో పాకిస్థాన్ సైన్యం ప్రతిరోజూ త్యాగాలు చేస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తోంది" అని అన్నారు.
పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.
అమెరికా పర్యటన వేళ పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై పిచ్చి ప్రేలాపనలు చేసిన విషయం తెలిసిందే. తమ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశమని, భవిష్యత్తులో భారత్ నుంచి పాకిస్థాన్ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం
తమ దేశ గగనతల హక్కులను ఉల్లంఘిస్తూ, సౌర్వభౌమాధికారాన్ని సవాలు చేశారని...
లాహోర్లోని జమాన్ పార్క్ నివాసంలో ఖాన్ను కలవడానికి ప్రయత్నించిన మాజీ ఫుట్బాల్ స్టార్ షుమైలా సత్తార్తో సహా 30 మంది పీటీఐ కార్యకర్తలను లాహోర్లోని పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సత్తార్ జాతీయ మహిళా ఫు
ఇండియాలో హోలీ వేడుకలు చాలారోజల క్రితం ముగిశాయి. అయితే పాకిస్తాన్లోని క్వాయిడ్-ఇ-అజామ్ యూనివర్సిటీ విద్యార్ధులు రీసెంట్గా హోలీ వేడుకలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఆ దేశంలోని సగంమేర ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఇస్లామాబాద్ లో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. నిండు గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.