Home » ISLAMABAD
అసలే న్యూజిలాండ్ జట్టు చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకుని వెళ్లిపోయిందని బాధలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. భద్రతా సిబ్బంది తిన్న బిర్యానీ
Major power outage plunges Pakistan into darkness : దయాది పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా చీకట్లే.. భారీగా విద్యుత్ అంతరాయం కారణంగా పాక్లోని అనేక నగరాలు చీకట్లో మునిగిపోయాయి. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకేసారి భారీగా పవర్ నిలిచిపోవడంతో ఏమవుతుందో
inflation wreaks havoc on pakistan rate : ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ గుడ్డు ధర రూ. 30, కిలో చక్కర ఏకంగా రూ. 104 పలుకుతుండడంతో ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేజీ గోధుమలు రూ. 60,
Pakistan Elephant Farewell Party.. :సంగీతం, విందులు, పాటలు, బెలూన్లతో, పాకిస్తాన్ లో ఉంటున్న ఏకైక ఆసియా ఏనుగుకు జూ అధికారులు ఘనంగా వీడ్కోలు పార్టీ అరేంజ్ చేశారు. ఇస్లామాబాద్ జంతుప్రదర్శనశాలలో ఉండే ‘కావన్’అనే ఏనుగుని కంబోడియాకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్ప�
అంతర్జాతీయంగా ఎన్నిసార్లు అభాసుపాలైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. తన వక్రబుద్ధితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి భంగపడింది పాకిస్తాన్. ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న పాకిస్తాన్ కుట్రను ఐ
Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం.. ప్రపంచ మాఫియా చరిత్రలో ముంబై నగరానికి ఒక అధ్యాయం జోడించిన డాన్. కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియాను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకెళ్లిన నేరస్తుడు. సాధారణ స్మగ్లింగ్కు నిలయమైన ముంబై నగరంలోకి మొదటిసారి ఆర్డిఎక
రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తూ మంగళవారం(డిసెంబర్-19,2019)స్పెషల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే 167పేజీల పూర్తి తీర్పు ప్రకారం…ఏదేని కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన మృతదేహ�
పాక్లో భూకంప తీవ్రత సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ ప్రభావం పెను నష్టం వాటిల్లేలా చేసింది. 8-10సెకన్ల పాటు సంభవించిన భూకంపానికి పలు నగరాల్లోని రోడ్లు చీలి అందులో వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇస్లామాబాద్కు దగ్గరల్లోని సియాల్ కోట్, సర్గోద్దా,
పాకిస్తాన్ సైనికుల నిర్భందంలో ఉన్న మిగ్ – 21 యుద్ధ విమానం కమాండ్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా విడుదల చేయాలని భారత్ కోరుతోంది. అభినందన్ యోగక్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఆయన పట్టుబడడంతో అందరి దృష్టి నచికేతపై పడింది. గతంలో నచికేత కూ�
ఇస్లామాబాద్ : ఎన్నో ఏళ్లుగా వాడని సివిలి డిఫెన్స్ సైరన్ లను పాకిస్థాన్ మోగించింది. పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ ఎటాక్స్ పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యాన్ని కనబరుస్తోంది. ఈ క్రమంలో పాక్ భారత్ ల మధ్య దాదాపు �