Home » Israel
పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు ఓ వైపు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు ఇజ్రాయిల్ దేశానికి అధునాతన ఆయుధాలు సరఫరా చేసే ఒప్పందాన్ని ఖరారు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
గత వారం రోజులుగా ఇజ్రాయెల్ మిలిటరీ, పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల మధ్య జరగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది.
'నేనింకా చిన్న పిల్లను, డాక్టర్ని అయి పేదలకు సేవ చేయాలనుకున్నా..నా కలల్ని ఛిదిమేసేరు. నా ఆశల్ని నాశనం చేశారు. మేము ముస్లిములమైనంత మాత్రాన వాళ్లకు ….ఇజ్రాయెల్ కు శత్రువులమయ్యామా? అని యుద్ధభూమిగా మారిన గాజాలో శిథిలాలను చూస్తూ 10 ఏళ్ల చిన్నారి ప్
ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య బాంబుల వర్షం కురుస్తుంది. మూడు రోజులక్రితం ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంను టార్గెట్ గా చేసుకొని పాలస్తీనాలోని గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు గ్రనేడ్ లాంఛర్లను వదిలారు. వీటిని ఇజ్రాయిల్ భద్రతా సిబ్బంది సమర్థవంతంగా �
Israel: ఇజ్రాయిల్ లోని మౌంట్ మెరిన్ పవిత్ర స్థలం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లాగ్ బౌమర్ పండుగ సందర్బంగా వేలాది మంది యూదులు మెరిన్ కు ప్రార్థనల కోసం తరలి వచ్చారు. ఈ సమయంలో అక్కడ పాట కచేరి నిర్వహించారు. అందరు ఉత్సాహంగా గెంతులేస్తున్న సమయంలోనే షెడ్ ప�
కరోనా వైరస్ ను ఎదుర్కొన్నాం..ఇక మాస్క్ లతో పని లేదంటోంది అక్కడి ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జోరందుకొంటోంది. కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
Food delivery by drone: ఇప్పుడు టెక్నాలజీ యుగం నడుస్తోంది. అన్ని రంగాల్లో టెక్నాలజీని బాగా వినియోగిస్తున్నారు. సాంకేతికత ద్వారా అన్ని పనులు సులభంగా జరిగిపోతున్నాయి. టెక్నాలజీలో భాగంగానే డ్రోన్లను తీసుకొచ్చారు. ఇప్పటికే పలు రంగాల్లో డ్రోన్ల వాడకం బాగా ప
ఇజ్రాయిల్ అత్యధిక జనాభ కలిగిన Tel Aviv లో ఆకాశం నుంచి భారీగా గంజాయి పొట్లాలు పడడం కలకలం రేపింది. సెప్టెంబర్ 03వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వీటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. వీటిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. הזייה בכיכר �
ప్రపంచ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్కరు..కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 30 మంది ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై దేశ ప్రధాని ఖండించారు. ని