Home » ISRO
2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, (ISRO) మరో రెండు భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మకమైన గగన్ యాన్, చంద్రయాన్-3 ప్రాజెక్టులను లాంచ్ చేయబోతోంది. ఈసారి మానవ సహిత ప్రాజెక్టులకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. Gaganyaan మిషన్లో భాగంగా అంతరిక
2020కి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది భారత అంతరిక్ష సంస్థ(ISRO). కొత్త శిఖరాలను అధిరోహించాలని నిర్ణయించిన ఇస్రో వచ్చే ఏడాది డజనకు పైగా ముఖ్యమైన శాటిలైట్ లను లాంఛ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆదిత్య(సన్)మిషన్ కూడ�
పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా ఇస్రో బస్సులు కూడా ఆపేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు విధులపై వెళ్తున్న ఉద్యోగుల బస్సును అడ్డుకున్నారు. సెంట్రల్ గవర్నమ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)చరిత్ర సృష్టించింది. పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి �
పీఎస్ఎల్వీ సీ-48 నింగిలోకి దూసుకెళ్లింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగ�
పీఎస్ఎల్వీ సీ-48 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం మధ్యాహ్నం 4.40 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి
విక్రమ్ ల్యాండర్పై నాసా చేసిన ప్రకటనను ఇస్రో ఖండించింది. గతంలోనే తాము గుర్తించామని కౌంటర్ ఇచ్చింది. విక్రమ్ శకలాలను గుర్తించామని నాసా చేసిన ప్రకటనను చీఫ్ శివన్ ఖండించారు. భారత ఆర్బిటర్ గతంలోనే విక్రమ్ ల్యాండర్ ప్రదేశంతో పాటు..దాన�
చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్ను గుర్తించడంలో చెన్నైకి చెందిన భారతీయ ఇంజినీర్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పిన విషయం తెలిసిందే. అయితే
చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించినట్లు తెలిపింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా. కాగా .... విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో కనుక్కున్నవ్య
పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ) 50వ విమానాన్ని లాంచ్ చేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సిద్ధమైంది. మూడు దశాబ్దాల కృషితో డిసెంబరు 11న పీఎస్ఎల్వీ-48విమానం లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకూ శ్రీహరికోటల�