Home » ISRO
ఓ ఇస్రో శాస్త్రవేత్త తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC)లో కేరళకు చెందిన ఎస్ సురేష్(56)సైంటిస్టుగ�
ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ – 2 వాహన నౌకలోని విక్రమ్ ల్యాండర్పై ఆశలు అడుగంటుతున్నాయి. ఇస్రోతో పాటు నాసా చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. విక్రమ్ ల్యాండర్తో సంబంధాల పునరుద్దరణకు ఇస్రో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. స�
చంద్రునిపై నీళ్లు ఉన్నాయా? భూగ్రహం మాదిరిగా అక్కడ మనుషులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలుగా మిగిలిపోయాయి.
చంద్రయాన్ 2.. అడుగు దూరం అద్భుతం అయ్యింది. 95 శాతం సక్సెస్ తో ముగిసింది. 100శాతం విజయం కాకపోవటంపై శాస్త్రవేత్తలు మనోదనకు.. దేశం మొత్తం మద్దతుగా నిలిచి హ్యాట్సాప్ చెప్పింది. ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణం వైపు వెళ్లిన చంద్రయాన్ 2 కా�
చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో స్తంభించిపోయింది. చంద్రునిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. విక్రమ్ ను�
చంద్రునిపై అడుగుపెట్టబోతుందన్న తరుణంలో సిగ్నల్ కోల్పోయిన ల్యాండర్ విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయింది. విక్రమ్ లో నిక్షిప్తమై ఉన్న బ్యాటరీ సామర్థ్యం 14రోజుల వరకూ మాత్రమే పనిచేస్తుంది. ఈలోపే విక్రమ్ నుంచి సిగ్నల్స్ అందుకోవాలని ప్రయత్నిస్తున
చంద్రయాన్ 2 మిషన్లోని ఆఖరి ఘట్టం పూర్తి కానట్లే కనిపిస్తోంది. విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టి వారం రోజులు కావస్తున్నా దాని సిగ్నల్ను అందుకోలేకపోయింది ఇస్రో. గత శనివారం సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్.. సిగ్నల్ కోల్పోవడంతో మూన్పై వంగ
ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప�
చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ పునురుద్ధరణకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో)
ఇంతకీ విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయిందా? లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో ఇస్రో విక్రమ్ ల్యాండర్ ఒకటిగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తీపు కబురు అందించింది.