Home » ISRO
చంద్రయాన్ -2లో మరోదశ సక్సెస్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ కక్ష్య తగ్గింపు ప్రక్రియలో రెండో కక్ష్య తగ్గింపు పూర్తయ్యింది. జస్ట్ తొమ్మిది సెకన్లలో కక్ష్య తగ్గింపు ప్రక్రియ పూర్తి చేసింది. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగను�
ఆంధ్రప్రదేశ్కు చెందిన పదో తరగతి విద్యార్థిని బంపర్ ఆఫర్ కొట్టేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మూన్ లాండింగ్ చూసే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రగాడ కాంచన బాలశ్రీ వాసవీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఇస్రో ప్రయోగమైన చంద్రయాన్ 2 మ�
భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్-2 జూలైలో ప్రారంభం కానుంది. ఈ మేర షెడ్యూల్ను 2019 జూలై 9 నుంచి 16మధ్య నిర్ణయించారు. ఈ కృత్రిమ ఉపగ్రహం 2019 సెప్టెంబర్ 6నాటికి చంద్రుని పైకి చేరనుంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఉపగ్రహం గురించి �
చంద్రుడుపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తుంది ఇస్రో. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్బిటర్, ల్యాండర్(విక్రం), రోవర్(ప్రజ్ఞాన్) పేరిట మూడు మాడ్యూళ్లను జి.ఎస్.ఎల్.వి. ఎం.కె-3 లాంచ్ వెహి
ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-45 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 29 ఉపగ్రహాలను.. మూడు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ద్వారా ప్రవ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో సరికొత్త వినూత్న రాకెట్ ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా సుళ్లూరు పేటలోని శ్రీహరికోటలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ 45 రాకెట్ ప్రయోగంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1�
మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైందంటూ బుధవారం(మార్చి-27,2019)ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా తృణముల్, ఎస్పీ పలు రాజకీయ పార్టీలు స్పందించాయి.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక�
ఢిల్లీ : మరణం చేరువలోనే ఉన్నా..చెక్కు చెదరని గుండె ధైర్యం అని సొంతం. శతృవుల చేతిలో చిక్కినా సడలని ఆత్మస్థైర్యాన్ని నిలువెత్తు నిదర్శనం భారత్ విండ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. ఇప్పుడతను విశ్వవిజేయుడుగా నీరాజరాలు అందుకుంటున్నారు. పాక్ చెర న�
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది.
కౌరో : వరుస ప్రయోగాల విజయంతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ – 31 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపించింది ఇస్రో. ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి జీశాట్ –