Home » ISRO
ఇండియన్ స్పేస్ రీసెర్చ ఆర్గనైజేషన్ ఆశలు వదులుకోకుండా చేస్తున్న పరిశోధనకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. శనివారం ఉదయం సిగ్నల్ అందుకోకుండా పోయిన చంద్రయాన్-2 అంతర్భాగమైన ల్యాండర్ ఆచూకీ తెలిసింది. చంద్రుని తలంపై 2.1కి.మీ దూరం నుంచి ల్యాండర్ పడినప్పట�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్
చంద్రయాన్ 2లో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. కనిపించకుండాపోయిన విక్రమ్ ల్యాండర్ లోకేషన్ను ఇస్రో గుర్తించింది. ఆర్బిటర్ దీనిని కనిపెట్టింది. థర్మల్ ఇమేజ్ క్లిక్ చేసింది ఆర్బిటర్. కమ్యూనికేషణ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇస్�
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను తెగ పొగిడేస్తుంది. మాకు స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదుగా చంద్రయాన్ 2లో అంతర్భాగమైన విక్రమ్ను పంపేందుకు ప్రయత్నిం�
దేశం ప్రతిష్ఠాత్మకంగా భావించి మరికొద్ది క్షణాల్లో విజయవంతం అవుతుందనుకున్న ప్రాజెక్టు సాఫ్ట్ ల్యాండింగ్ దగ్గర్ సిగ్నల్ కోల్పోయి పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. అద్భుత ప్రయోగం చేసి లక్ష్యానికి 2కి.మీల దూరంలో మాత్రమే ఆగిపోవడంతో పెద్ద ఓటమిగ�
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమవుతుందనుకున్న తరుణంలో వాయిదా పడింది. అర్ధరాత్రి 1:53నిమిషాలకు చంద్రయాన్-2 సిగ్నల్స్ అందకుండా పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యులు సైతం కన్నార్పకుండా ఎదురుచూస్తున్న సమయంలో సిగ్నల్ కోల్పోవ�
సాంకేతిక కారణాలతో అనుకున్నది సాధించలేకపోయిన చంద్రయాన్ 2 ప్రయోగంపై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలకు ఆయన ధైర్యం చెప్పారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఇది ఓటమి కాదు అన్నారు. శాస్త్రవేత్తల కృషి వమ్ము కాదన్నారు. ఈ
కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్�
చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగననున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ తలఎత్తుకునేలా చేసిన ఇస్రో సైంటిస్టులకు అభినందలు తెలిపారాయన. సె�
ఇస్రో సైంటిస్టులు శాస్త్రవేత్తల కృషి మరో కొన్ని గంటల్లో విజయవంతం కానుంది. చంద్రయాన్-2 మరికొన్ని గంటల్లో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు చందమామతో చంద్రయాన్-2 సంభాషిస్తున్నట్లుగా ఓ చక్కటి కార్టూన్ ను ట్విట్ట