Home » IT Department
ఒడీశా మద్యం వ్యాపారి నివాసంలో నోట్ల గుట్టలు
ఎన్నికల సందర్భంగా 33 జిల్లాల్లో క్యూఆర్టీ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 132, 132(a) కింద నగదు సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. సెక్షన్ 132 ప్రకారం నేరుగా ఐటీ డబ్బు సీజ్ చేయచ్చన్నారు.
రెండు స్కాముల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాఫ్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కామ్ లో ఉన్న వారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది. AP CID - Chandrababu Naidu
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు చెందిను సుమారు రూ. 15 కోట్లు విలువైన భవనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా జప్తు చేశారు.
రీల్ నుంచి రియల్ హీరోగా మారిన సోనూసూద్ చుట్టూ ఇప్పుడు ఐటీ ఉచ్చు బిగుసుకొంటోంది. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో అసలు అధికారులు ఏం తేల్చారు?
Income tax raids in chettinad group : తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేస్తున్నారు. చెన్నై ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ముంబై తో పాటు 50 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి, దాదాపు 100 టీమ్స్ తో ఈ సోదాలు నిర్వహిస్తున్�
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి… చిన్నమ్మ శశికళ టైం ఏ బాగోలేదు… రేపో మాపో బెంగుళూరు పణప్పర అగ్రహార జైలు నుంచి విడుదలై చెన్నై వచ్చి చక్రం తిప్పుదామనుకుంటున్న శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అధికారుల జప్తు చేశారు. 2003-2005 లో ఓ సెల�
కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.
5లక్షల వరకు పెండింగ్ లో ఉన్న మొత్తం పెండిగ్ ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను వెంటనే రిలీజ్ చేయాలని ఐటీ శాఖ నిర్ణయించింది. దాదాపు 14లక్షల మంది ట్యాక్స్ పేయర్లు దీనిద్వారా లబ్ధి పొందనున్నారు. అంతేకాకుండా,MSMEలతో కలిపి దాదాపు 1లక్ష వ్యాపార ఎంటిటీస్ కు ల
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇతనికి సంబంధించిన ఆస్తుల కేసు ఐటీ శాఖకు చేరింది. ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసును ఐటీ శాఖ అధికారులు కోరారు. నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం జరిగిన ఈ వి