Home » IT Employees
వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు.. ఆఫీసులకు ఇక రెడీ అవ్వండంటున్నాయి ఐటీ కంపెనీలు. కరోనా మహమ్మారి కారణంగా చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి వర్క్ చేసేందుకు అనుమతినిచ్చాయి. అప్పటినుంచి దాదాపు ఏడాదన్నర వరకు ఐటీ కారిడార్ ఉద్యోగులు లేక బోస�
కరోనావైరస్ భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనది కాదని ఐటీ నిపుణులు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి లక్షణాల్లో దాన్ని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారని చెప్పారు.
అమెరికా వలస వ్యతిరేక సంస్కరణల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాల జారీపై కఠినంగా వ్యవహరిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన అన్ని తాజా H-1B వీసా దరఖాస్తులను తిరస్కరించింది. కనీసం 25శాతం వరకు హెచ్-1బీ వీసా దరఖాస్తులను ట్రంప్ ప్రభుత్వం �
రాయదుర్గం మెట్రో స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు మిగిలిన పనులు పూర్తి చేసి నెలాఖరు వరకు ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. దీపావళి నాటికి ప్రారంభిస్తామంటున్నారు. మెట్రో రై
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వేళ.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి ఈసీ పలు చర్యలు చేపట్టింది.
మీ ఆఫీస్ వారానికి నాలుగు రోజులే ఉండి, 3 రోజులు సెలవులు ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారా?. అయితే మీ డ్రీమ్ నెరవేరే రోజులు త్వరలో రానున్నాయి.