Home » IT Grid Case
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండీ అశోక్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడి బయటికొచ్చారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ ప�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఓట్ల తొలగింపు, ఫాం7లు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారనే విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మార్చి 07వ తేదీ గుర�
సేవా మిత్ర యాప్లో ఏపీ ప్రజల డేటా ఉందని..అనుకోవడం పొరపాటని..ఈ యాప్లో తెలంగాణ డేటా కూడా ఉందని..అసలు ఇది ఎందుకుంది ? ఇన్వేస్టిగేషన్ చేస్తున్నట్లు..డేటాతో వారు ఏం చేశారో తెలియాల్సి ఉందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐట�
అమరావతి : తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అహంకారంతో కేసీఆర్.. ఫ్రస్టేషన్ తో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తికైనా.. సంస్థకైనా డేటా అనేది ఆస్తిగా ఉంటుం�
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్ కేసు ప్రపంకనలు సృష్టిస్తోంది. డేటా లీక్పై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేపట్టారు. ఈ కేసులో ఎవరున్నా వదిలేది లేదని..ఏపీ పెద్దలు ఉన్నా వదలమని సైబరాబాద్ సీపీ వెల్లడించారు. ఐటీ గ్రిడ్స్పై 6 స�