IT Grids

    సేవామిత్ర ఆధార్ చౌర్యం వల్ల చాలా డేంజర్  

    April 30, 2019 / 10:20 AM IST

    హైదరాబాద్: ఏపీలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తియొక్క వివరాలను టీడీపీ చోరీ చేసిందని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్ధితి అని వైసీపీ  నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు.  హైదరాబాద్ లోటస్ పాండ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో…సేవా మిత్ర య�

    ఐటీ గ్రిడ్స్‌పై FIR : 7.8కోట్ల మంది ఆధార్ వివరాలు లభ్యం

    April 14, 2019 / 06:32 AM IST

    హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై సైబరాబాద్ పోలీసులు FIR నమోదు చేశారు. ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) అధికారుల ఫిర్యాదు మేరకు వారు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఆధార్‌ కార్డు చట్టంల�

    ఐటీ గ్రిడ్స్ కేసు : అశోక్ ఎక్కడ ? 

    March 14, 2019 / 01:47 AM IST

    ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఓవైపు ఈ కేసులో అసలు సూత్రదారులు ఎవరు.. డేటా లీకేజీ వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతూనే సీఈవో అశో‌క్ కోసం వేట ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇవ్వగా.. వాటికి అశోక్ స్పందించలే�

    ఐటీ గ్రిడ్స్ కేసు : సిట్ విచారణకు హాజరుకాని అశోక్

    March 13, 2019 / 11:26 AM IST

    హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ కేసులో పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు ఆ సంస్థ సీఈవో అశోక్ స్పందించలేదు. మార్చి 13 బుధవారం అశోక్.. సిట్ విచారణకు హాజరు కావాల్సివుంది. విచారణకు హాజరవుతారని భావించారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. సిట్ విచారణకు హాజరుకా

    డేటా చోరీ కేసు : విజయవాడలో అశోక్ ఉన్నట్టు గుర్తించిన సిట్

    March 11, 2019 / 02:25 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కదలికలను పసిగట్టింది. అశోక్ కాల్

    ఓట్ల తొలగింపు ఇలా జరుగుతోంది : పూస గుచ్చినట్టు వివరించిన సీపీ

    March 7, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తున్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అం

    నేరం చేయకపోతే భయమెందుకు బాబు : కేటీఆర్ ట్వీట్

    March 5, 2019 / 06:15 AM IST

    హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఏపీ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు?

    టీడీపీ క్యాష్ ఫర్ ట్వీట్ : సైబర్ క్రైమ్‌కు టీఆర్ఎస్ కంప్లయింట్

    March 5, 2019 / 05:41 AM IST

    హైదరాబాద్: డేటా వార్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడగా మారింది. చంద్రబాబు, కేటీఆర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.

    అది ప్రభుత్వ డేటా.. కేసీఆర్ తో కలిసి జగన్ కుట్ర : చంద్రబాబు

    March 5, 2019 / 04:53 AM IST

    అమరావతి : తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అహంకారంతో కేసీఆర్.. ఫ్రస్టేషన్ తో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తికైనా.. సంస్థకైనా డేటా అనేది ఆస్తిగా ఉంటుం�

    ఐటీ గ్రిడ్స్ అసలు ఏం చేసింది

    March 5, 2019 / 04:17 AM IST

10TV Telugu News