Home » Italy
తెలంగాణ విద్యార్థులు ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకపోయారు. వీరితో పాటు కేరళ, బెంగళూరు, నాగ్పూర్కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారన
ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లు అయిన చైనా నుంచి ఇటలీకి వైద్య నిపుణుల బృందం వెళ్తోంది. యూరపియన్ దేశంలో కరోనా కోరలు సాచింది. వందలాది మందిని మింగేస్తోంది. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో ప్రాణాలు తీసేసింది. కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. ర�
ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ప్రజలు బైటకు వస్తే జైలుశిక్ష తప్పదని ఇటలీ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటలీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తునన క్రమంలో ప్రభుత్వం ప్రజలకు పలు ఆంక్షలు విధించింది. ఇటలీలో రోజు రోజుకూ కరోనా �
ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప�
ఈశాన్య ఢిల్లీలో గత వారం 4రోజుల పాటు సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ సహా పలు రాజకీయ పా
చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా వైరస్-corona virus) అంతకంతకూ విజృంభిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది
యూరప్ లో కూడా కరోనా(కోవిడ్-19) విజృంభన కొనసాగుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇటలీ ప్రజలు భయపడుతున్నారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం(ఫిబ్రవరి-24,2020) 5వ కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 5వ మృతుడ
కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా
అభిమాన ఆటగాడి గ్లౌజులు, బ్యాట్, జెర్సీ ఇలా ఏదైనా సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఎంత వెచ్చించడానికైనా ఆలోచించరు. ఇటీవల ఇటలీలో జరిగిన వేలంలోనూ బ్రెజిల్ ఫుట్బాల్ లెజెండ్ ప్లేయర్ పీలె జెర్సీ కూడా అంతే క్రేజ్తో అమ్ముడుపోయింది. ఐదు సార్లు ప్రప�
ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న �