Ithavaram

    Vijayawada Highway : విజయవాడ హైవేపైకి వరద నీరు.. టీఎస్ఆర్టీసీ రెగ్యులర్‌ సర్వీసులు రద్దు.. సజ్జనార్ కీలక ప్రకటన

    July 28, 2023 / 11:33 AM IST

    ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.

    శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

    February 3, 2019 / 06:42 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�

    మిస్టరీ వీడింది : జయరాంను చంపింది రాకేష్

    February 3, 2019 / 05:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడ�

    మిస్టరీ వీడేనా : జూబ్లీహిల్స్‌కు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ

    February 3, 2019 / 04:44 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగా�

    క్రిమినల్‌ కౌన్‌..? : జయరాంపై విష ప్రయోగం!

    February 3, 2019 / 02:02 AM IST

    విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులో�

10TV Telugu News