Home » JAC
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో సమ్మె ఎప్పుడు ముగుస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కోర్టులో దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. నవంబర్ 07వ తేదీకి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019, న�
టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మి�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల సారాంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం(అక్టోబర్ 28,2019) హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.
అక్టోబర్ 27న దీపావళి పండుగ చేసుకోమని అక్టోబర్ 22వ తేదీన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ములాఖత్ నిర్వహిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20వ తేదీ ఆదివారానికి సమ్�
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి
సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు..ప్రజా రవాణాను బతికించుకోవడానికి తమ పోరాటం.. 7 వేల మంది కార్మికులు రిటైర్డ్ అయినా..ఖాళీలను భర్తీ చేయలేదు..మేం దాచుకున్న రూ. 2 వేల 400 కోట్లు వాడుకున్నారు..ప్రభుత్వం దిగిరాకపోతే..త్వరలో తెలంగాణ బంద్కు పిలుపున
హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.