Home » JAC
ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష విరమించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో ఆల్ పార్టీ నాయకులు దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు టీజేఎస్ చీఫ్
టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
చర్చలకు పిలవాలని మరోసారి కోరింది ఆర్టీసీ జేఏసీ. ప్రభుత్వంలో ఆర్టీస విలీనం అనే ప్రధానమైన డిమాండ్ను తాత్కాలికంగా పెట్టినట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా డిమాండ్లపై తమను చర్చలకు పిలవాల�
మరోసారి తెలంగాణ బంద్కు పిలుపునివ్వాలని ఆర్టీసీ జేఏసీ ఆలోచిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మరింత ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. రోడ్ల దిగ్భందనం, జైల్ భరోతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు జేఏసీ �
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని విద్యానగర్లో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు చలో ట్యాంక్బండ్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి అఖిలపక్ష న
తెలంగాణ రాష్ట్రంలో మరో ఆర్టీసీ కార్మికుడు కన్నుమూశాడు. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ జైపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. సమ్మె పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం, ఒత్తిడికి గురయ్యే వా