బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన రీసెంట్ మూవీ ‘సర్కస్’ను స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వారి అంచనాలను మరింతగా పెంచేలా ఈ సినిమా �
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ రిలీజ్కు ముందు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ట్రైలర్ వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస�
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తైంది. దీనిపై తీర్పు కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయం తీర్పు వెలువడుతుంది.
మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పొడిగిస్తూ, ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 10 వరకు ఆమె బెయిల్ పొడిగించింది.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారి కోసం, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ�
నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఆమెకు తెలుసని ఈడీ విశ్వసిస్తోంది. అతడితో జాక్వలిన్ టచ్లో ఉందని, తరుచూ వీరు వీడియో కాల్స్ మాట్లాడుతుంటారని ఈడీ పేర్కొంది. సుకేష్ నుంచి జాక్వలిన్ విలువైన గిఫ్ట్లు అందుకున్నట్లు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్�
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ రిలీజ్కు ముందర ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 2ను జీ5 ఓటీటీ ప్లాట్ఫాంలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో సుదీప్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. అయితే �
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇటీవల పెప్సీ యాడ్ చేయగా దానికోసం ఇలా స్టైలిష్ ఫోజులిచ్చింది.