Home » Jagan News
సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్కు, కోవిడ్ ఆపరేషన్స్లో ఉండే డాక్టర్ చంద్రశేఖర్కు కోవిడ్ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్ అన్నది.. ఎవరి�
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే ఉంది. జీజీహె
ఏపీ మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపిస్తోంది. 2020, జులై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటా 29 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీ రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు.. ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్ట్ ఎవరికి ద�
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు..మీడియంలో చదువు చెబుతారా ? అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇంగ్లీషు మీడియంలో బోధించాలా వద్ద ? అభిప్రాయాలు చెప్పాలని తల్లిదండ్రుల నుంచి..లిఖితపూర్�
విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో... అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్ సోకినట్టు భావించారు. క
ఏపీ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీకి తీరని నష్టం కలుగుతోంది. లాక్ డౌన్ ను మరోసారి కేం
కరోనా ఎలా వస్తుందో ? ఎలా వ్యాప్తిస్తుందో అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకుతుందని తొలుత భావించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకు వెళ్లకుండానే..కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వైద్యులు తలల పట్టుకుంటున్నారు. �
ఏపీలో కరోనా స్పీడుగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం 24 గంటల వ్యవధితలో ఏకంగా 45 పాజిటివ్ �
ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తో�
కరోనా వైరస్ లాంటివి వ్యాప్తి చేస్తే..ఇక వారు చిప్పకూడు తినాల్సి వస్తుంది. అంటే అర్థమైందా…అదే జైలు శిక్ష పడుతుందన్నమాట. మనుషు ప్రాణాకు ముప్పు కలిగించే వ్యాధులు, వైరస్ ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జైలు శిక్షతో పాటు భారీ జ�