Home » Jagananna Thodu Scheme
గత మూడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఏపీలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న జగనన్న తోడు మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే..
కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా..
Jagananna Thodu Scheme : వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జగనన్న తోడు స్కీమ్ను ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమాన్ని జగన్ 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏపీలో�
Jagananna Thodu Scheme : జగనన్న తోడు కార్యక్రమం 2020, నవంబర్ 24వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమౌతుందని ఏపీ మంత్రి కన్నబాబు వెల్లడించారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.