Home » jagityala
లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవన్నారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబంధించిన ఎక్కడైనా సరే చర్చించుకుందామని తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మాయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హై కోర్టు ఆదేశించింది.
తండ్రి మోహన్ ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. సోమవారం ఉదయం సౌదీ నుంచి మోహన్ తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వెళ్లి తీసుకొచ్చారు. ఇంట్లో తాగు నీరు లేకపోవడంతో తీసుకొచ్చేందుకు కొడుకు శివకార్తిక్ బైక్ పై వెళ్లాడు.
ట్రంక్ పెట్టెల తాళాలను అధికారులు పగులకొట్టారు. ట్రంక్ పెట్టేలా తాళాల కీస్ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలును అధికారులు పగలగొట్టారు.
హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు.
గాంధీనగర్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ నరేందర్ స్పృహ కోల్పోయారు. హుటాహుటినా అయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
కొండపూర్కు చెందిన సత్తయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. తను పెంచుకున్న కోడి తన ప్రాణాలే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున పొట్టలో గుచ్చుకోవడంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీస�
దొంగలు బరితెగించారు. ఏకంగా దేవాలయంలోనే చోరీకి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అర్ధరాత్రి దేవాలయంలో దొంగతనం చేశారు.
జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యవసాయం బావి దగ్గర తండ్రి మృతదేహం కనిపించగా, బావిలో కూతురు మృతదేహం లభ్యమైంది.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథం వారాహికి పవన్ పూజలు చేశారు.