Home » Jail
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో 3 హత్య కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసింది. ఈశాన్య ఢిల్లీలోని కర్దంపురి, మౌజ్పూర్ చౌక్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అనేక కేసులు నమోదయ్�
రైతులు ఏమైనా దొంగలా అని వీహెచ్ ప్రశ్నించారు.? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు.
శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్ రఘువంశి అన�
ఆనంద్ మోహన్ సహా మరో 27 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏప్రిల్ 24 సాయంత్రం బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తన కుమారుడి నిశ్చితార్థం రోజున (ఏప్రిల్ 24) పెరోల్పై బయటకు వచ్చిన రోజే విడుదలకు సంబంధించిన వార్త వచ్చింది.
కాలేజీ నుంచి డ్రాపౌట్ అయిన ఆనంద్ మోహన్.. జైలు నుంచి పలు పుస్తకాలు రాశారు. ఆయన జైలు నుంచే ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు, మాఫియాను నడిపిస్తున్నారు. ఏప్రిల్ 24న జరిగిన ఆనంద్ మోహన్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజ�
దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.
ఈ మధ్యకాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో వెలసిన జైల్ రెస్టారెంట్ ఇప్పుడు జనాన్ని ఆకర్షిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడ
ల్లీ లిక్కర్ స్కాంలో గత నెల చివరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. శనివారం అతడి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీని పొడిగించింది. సీబ�
ఆ వృద్ధుడి పేరు రామ్ సూరత్.. ఓ కేసులో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య జైల్లో ఐదేళ్లుగా ఉన్నాడు. ఇప్పుడు అతడి వయసు 98 ఏళ్లు. అతడి శిక్షాకాలం ముగియడంతో పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా అతడికి జైలు సిబ్బంది ఫేర్వెల్ ఇచ్చారు. పూలదండ వేసి, శాల