Home » Jail
ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్.కామ్ సోమవారం(మార్చి-18,2019) చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఒకేసారి వడ్డీతో కలిపి ఆర్.కామ్ సంస్థ.. ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని ఆ కంపెనీ ప్రకటించింది. అనిల్ అంబానీ�
అనీల్ అంబానీ (59)కి జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453 కోట్ల బాకీలను మంగళవారం(మార్చి-19,2019)నాటికి క్లియర్ చేయకుంటే మూడు నెలల పాటు ఆయన జైళ్లో చిప్పకూడు తినే అవకాశముంది. దేశవ్యాప్
కోల్ కతా : భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో తరుణంలో దేశ వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు..భారత్ పై పాక్ దాడులకు మరోసారి యత్నించటం..దాన్ని భారత
ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరా�
బెంగళూరు : దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ, త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర
చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైల్ బాట పడుతున్నారు. వినటానికి ఇది వింతగా వున్నా ఇది అక్షర సత్యం.చలి..చలి..చలి..ఎముకలు కొరికేస్తున్న చలి నుండి తప్పించుకోవాలంటే తీహార్ జైలుకు వెళ్లాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి..కప్పుకోవటానికి దుప్పటున్న
ఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్ల�
క్షణికావేశంలో చేసిన నేరాలకు కారాగారంలో మగ్గిపోతున్న శిక్ష అనుభవిస్తున్న ఖైదీల జీవితాల్లో అక్షరాలు వెలుగులను పంచుతున్నాయి. ఒకప్పుడు కత్తులు పట్టిన చేతులు ఇప్పుడు పలకాబలపం పట్టాయి. క్షణికావేశంలో నేరాలు చేసి వచ్చిన ఖైదీలు జైలు బడిలో అక్షర�