Home » Jail
దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే క్రాకర్స్ పండగ. బాణాసంచా కాల్చేందుకు చిన్న, పెద్ద రెడీ అవుతున్నారు. రకరకాల టపాసులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అయితే.. నాన్
రూ.18 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్లో ఉన్నారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ
కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్పై ఎన్ఫోర్స్ డైరక్టరేట్(ఈడీ) ఆరోపణలపై జైలుకు వెళ్లాల్సి వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తే స్వగతిస్తానని, �
ఏడాదిన్నర వయసున్న కూతురిపై చెయ్యి చేసుకున్న ఓ తల్లికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 24, 2019) తీర్పు వెలువరించింది. 2016 డిసెంబర్ 1న కు
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీ కే శివ కుమార్ ను సీబీఐ అధికారులు ఇవాళ(సెప్టెంబర్-19,2019) తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరి�
పోలీసు అని నమ్మించడమే కాదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ను అంటూ హైడ్రామా ప్లే చేసిన వ్యక్తి ఏడుగురిని పెళ్లాడడంతో పాటు ఆరుగురు మహిళల్ని రెండేళ్లుగా మోసం చేస్తున్నాడు. నిజం తెలుసుకున్న చెన్నై పోలీసులు తిరుపూర్లో ఉంటున్న రాజేశ్ పృథ్వీ(42) అనే వ్�
INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి గురువారం(సెప్టెంబర్-5,2019) ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లనని.. అవసరమైతే ఈడీకి లొంగిపోతానని చిదంబరం అభ్యర్థించగా.. న్యాయమూర
పొగరాయుళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేస్తామంటే కుదరదు. పబ్లిక్ ప్లేసుల్లో స్టైల్ గా సిగరెట్, బీడీ తాగుతామంటే అస్సలు ఊరుకోరు. అధికారులు
మర్డర్ కేసులో ఖైదీగా శిక్ష అనుభవిస్తోన్న పింటూ తివారి అనే షార్ప్ షూటర్ జైలులో ఘనంగా బర్త్ డే పార్టీ చేసుకున్నారు. బీహార్లోని సితామరి జైలులో ఘటన చోటుచేసుకుంది. జైలులో ఖైదీ బర్త్ డే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పింటూ తి�
లేనిపక్షంలో వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒకవేళ రెండు, మూడుకి మించి ఐదు పెళ్లిళ్లు చేసుకునేవారికి.. ప్రభుత్వమే ఇళ్లు కూడా కట్టిస్తుందంటూ