Home » Jail
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో అడుగు వేసింది. ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష
పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై
దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపించారు..కానీ తనను ఏమి చేయలేకపోయారని..తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు టీడీపీ నేత చింతమనేని. తనపై 17 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, దానితో పాటు ఎన్నో కేసులు పెట్టారన్నారు. కానీ..తనకు న్యాయస్థానాలు, కోర్ట�
ఏ తండ్రి చేయకూడని పని అతడు చేశాడు. కన్నకూతురికి రక్షణగా ఉండాల్సిన అతడే దారితప్పాడు. తప్పుగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఊచలు లెక్కపెడుతున్నాడు. కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఓ తండ్రికి జైలు శిక్ష పడింది. వివాహిత అయిన కూతురు(25) పట్ల
ఇసుక ధరలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇసుక ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినా, ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా..
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికి తీస్తే ఆ దేవుడు కూడా ఆయనను కాపాడలేడని.. 16 ఏళ్లు
తన తర్వాత పిల్లలను చూసే వారుండరేమోననే భయంతో కన్న ప్రేమే ప్రాణాలు తీసేలా చేసింది. చాంద్రాయణగుట్ట హాఫిజ్ బాబానగర్లో తల్లి ఇద్దరు పిల్లలను చంపిన కేసు చిక్కుముడి వీడింది. శుక్రవారం అక్టోబర్ 26న జరిగిన ఘటనపై పలు రకాల కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి భారీ ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయన