Home » Jail
కోవిడ్-19 (కరోనా)వైరస్ రోజు రోజుకూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అత్యంత ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడి మరణించిన దేశం ఇటలీగా తెలుస్తోంది. కరోనా ప్రభావంవల్ల అక్కడ దాదాపు 1300మందికి పైగా మరణించారు. జనవరిలోనే ఈవైరస్ అక్కడ గుర్తించి
కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా �
కేరళలోని ఫ్యామిలీ కిల్లర్.. 14ఏళ్ల పాటు కుటుంబంలోని ఒకొక్కరిని హతమారుస్తూ వచ్చిన జాలీ జోసెఫ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కొజికొడె జైలులో ఉంటున్న ఆమె ఎడమచేతిని మణికట్టును కోసుకుని సూసైడ్కు ప్రయత్నించింది. గమనించిన వెంటనే పోలీసు సిబ్బంద�
ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటివరకు అనేక రకాల ప్రయత్నాలు చేసిన నిర్భయ దోషులు.. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరతీశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్బయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తీహార్ జైల్లో గోడకు తల బాదుకున్నాడు. తనని తాను గాయపర�
డాక్టరు కావాలనుకున్న చిన్ననాటి కలను ఆ యువకుడు సాకారం చేసుకున్నాడు. తానోకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న చందంగా యుక్త వయస్సులో ఉండగా చేసిన తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తెలిసీ తెలియని వయస్సులో ఏర్పడిన స్నేహం అక్రమ సంబంధానికి ద�
సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోల హడావుడి మామూలుగా లేదు. ఫ్రాంక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రాంక్ వీడియోలు చాలా
ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా లీడర్ హఫీజ్ సయూద్ ను బుధవారం(ఫిబ్రవరి-12,2020) రెండు టెర్రర్-ఫైనాన్సింగ్(ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం) కేసుల్లో దోషిగా తేల్చింది లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర�
కాంగ్రెస్ లీడర్ హార్థిక్ పటేల్ మిస్ అయ్యాడు. జనవరి-24నుంచి హార్థిక్ పటేల్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజాల్ సోమవారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చింది. జనవరి-18,2020న హార్థిక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జైలు నుంచి జనవరి-24న హార్థిక్ విడుదలయ్యా�
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడీషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 41 C.R.C సెక్షన్ కింద నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చిన హర్షకుమార్ను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13వ త�
నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఇక ఈ కామాంధులకు ఉరి తీయడమే తరువాయి. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో వీరికి మరణశిక్ష అమలు చేయాలంటూ డెత్ వారెంట్ ఇప్పటికే జారీ చేసింది. కానీ ఉరి శిక్ష వేయాలంటే..ఎన్నో ప్రాసెస్ ఉంటాయ�