Home » Jail
పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే వరుడు జైళ్లకు వెళుతుండడం, ఖైదీలను పెళ్లి చేసుకుంటున్నామనే విషయం యువతులకు తెలిసే జరుగుతుందా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. విచారణ జరపాలని జాతీయ మహిళా కమషన్ ను ఆదేశించారు. యావ�
మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్న విషయం తెలిసిందే. అయితే,కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే జోకేశారు. చీఫ్ జస్టిస్ జోక్ కు అందరూ
సంవత్సరన్నర కాలంపాటు కనిపించకుండాపోయిన మహిళ తండ్రి, సోదరుడు జైళ్లో ఉండగా తిరిగొచ్చింది. ఇది బాగానే ఉంది కదా అనుకోవడానికి లేదు. వాళ్లు జైలుకెళ్లింది ఆ మహిళ మర్డర్ కేసులోనే. అమ్రోహ పోలీసులు తండ్రి సురేశ్, సోదరుడు రూప్ కిషోర్, మరొక కుటుంబ సభ్య�
యువతి అఘాయిత్యానికి ఒడిగట్టింది. 13ఏళ్ల బాలుడ్ని బాయ్ఫ్రెండ్ చేసుకోవాలనే నెపంతో పలు మార్లు రేప్ చేసింది. విషయం బయటపడి కోర్టు వరకూ వెళ్లడంతో పదేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. కార్ట్నీ లీ అనే 24ఏళ్ల వయస్సున్న యువతిని టెక్సాస్ కోర్టు విచారించి�
తన కొడుకు జైల్లో ఉండడం తట్టుకోలేకపోయిందా ఆ తల్లి. ఎలాగైనా బయటకు తీసుకరావాలని ప్రయ్నత్నించింది. ఏకంగా భారీ సొరంగాన్ని తవ్వేసింది. కొడుకును రక్షించే క్రమంలో పోలీసులకు చిక్కింది. కొడుకు కోసం చేసిన ఆ పనికి ఆ తల్లికి కోర్టు శిక్ష విధించింది. ఈ ఘ�
ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా
జితేంద్ర యోగి ఢిల్లీలోని ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లలో ఒకరు. దేశ రాజధాని ఢిల్లీ హై సెక్యూరిటీ తీహార్ జైల్లో ఉండే దందాలు చేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే అంతు చూస్తానంటూ వార్నింగ్ అందడంతో పోలీస్ కంప్లైంట్ అందిం�
కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి భూమన బహిరంగ లేఖ రాశారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వరవరరావును కాపాడా
టైటిల్ చూస్తే సినిమా కథలా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైల్లో ఈ ఘటన జరిగింది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ నరరూప రాక్షసుడిని ఓ అన్న వెంటాడి వేటాడి మరీ హతమార్చాడు. తన మై
తీహార్ జైల్లో కరోనా కలకలం రేపింది. అత్యాచార ఆరోపణలు కింద అరెస్టయి..ఈ జైలుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర ఖైదీలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. జైలు సిబ్బంది, అధికారులతో పాటు, మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్ కు తరలించి చికిత్స