Home » Jail
వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్తో ఇకపై వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే జైలుకే వెళ్లా�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై పెద్ద సంఖ్యలో బయటకు పంపిన విషయం తెలిసిందే. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం.
యువతరం కొత్త పుంతలు తొక్కుతుంది. మంచివైపు అయితే పర్లేదు.. కానీ అక్కరకు రాని, అవసరం లేని కొత్తదనం వైపు.. అయితే ఆ కొత్తదనం కాస్త ఇప్పుడు ఓ ఇద్దరు యువకులను చిక్కు్ల్లోకి నెట్టింది. హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువకులు టిక్టాక్ వీడియోల్లో వెరైటీ చూపి
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత నెలలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో్ జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిం�
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
లాక్డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ దెబ్బలు కాదు.. ఏకంగా జైలుకే. అధికారులకు నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు మాత్రమే తిరగొచ్చని అనుమతిస్తుంటే.. అదే సాకుతో ఆకతాయిలు తిరుగుతూనే ఉంటున్నారు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగ�
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా అనిమానితులను ఐసోలేషన్ వార్డులకు తరలించారు. విదేశాల నుంచి వస్తున్నవారిపై నిఘా పెట్టారు అధికారులు. 14 రోజుల పాటూ వారి ఇళ్లలోనే ఉండాలని వారికి సూచిస్తుంది ప్రభు�