Home » jairam ramesh
జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
హరియాణా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయని అన్నారు.
ఆరు గ్యారెంటీ పథకాలు వ్యక్తులవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు
సామాన్యులు, చిరు వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి గురించి పట్టించుకోకుండా వాటికి సంబంధించిన డేటాను వక్రీకరించే పనిలో
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తామన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని చెప్పారు.
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది.
ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసిన వేళ ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.
మన నాగరికత వివాదం ఇండియా, భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి
ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, ఇంఫాల్లో సమావేశం జరిగి ఉంటే, మణిపూర్ ప్రజల బాధ జాతీయ సమస్యకు సంబంధించిన అంశమని స్పష్టమైన సందేశం వెళ్లి ఉండేదన్నారు.
"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.