Home » jairam ramesh
2000 Rs Note Withdrawal : 2016 నవంబర్ 8 దెయ్యం మరోసారి దేశాన్ని వెంటాడడానికి తిరిగి వచ్చింది. ఈ చర్య "మన స్వయం-శైలి విశ్వగురుకి విలక్షణమైనది".
అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్ బందర్ వరకు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండిందని చెప్పారు. ఆ య�
పారిశ్రామికవేత్త అదానీకి గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలు ఏంటి అని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో దాచి పెట్టేందుకు ఏదీ లేకపోతే మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమాధానం చెప్పకుండా ఎంద�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు హాజరుకావడం లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ చెప్పారు. శ్రీన�
కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు రోజులు పోయాక ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక కొవిడ్ నిబంధనలు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటివి రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొవిడ్�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా రేపు పాల్గోనున్నారు. మధ్యప్రదేశ్లో జరిగే యాత్రలో నాలుగు రోజులు సోదరుడు వెంట ఆమె యాత్రలో పాల్గొంటారు.
'మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదు.. నోట్ల ఎన్నిక'
ప్రాంతీయ పార్టీలు వైఎస్సార్టీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలని జైరాం రమేశ్ చెప్పారు. ఆయా పార్టీలకు బీజేపీతో మంచి అవగాహన ఉందని ఆరోపించారు. ఆయా ప్రాంతీయ పార్టీలు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సీబీఐలకు భయపడుతున్నాయని జైరాం రమేశ్ తెలిపా�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక ఆడియో సంస్థ ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాట వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ ప్రచార వీడియోకు ‘కేజీఎఫ్-2’ సాంగ్ వాడుకోవడంపై సంస్థ ఫిర్యాదు చేసింది.
భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏఐఎంఐఎం, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యమని చెప్పారు. బీజేపీ నుంచి ఏఐఎంఐఎం ఆక్సిజన్ తీసుకున�