Home » jaish e mohammad
జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసే పనిని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా
పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి,
భారత బలగాలు మూడేళ్ల క్రితం తన కొడుకుని చావగొట్టడం వల్లే అతడు ఉగ్రసంస్థ జైషే మహమద్లో చేరాడని సూసైడ్ బాంబర్, అదిల్ అహ్మద్ దార్(20) తల్లిదండ్రులు తెలిపారు. గురువారం(ఫిబ్రవరి-14,2019) పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జ
ఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడిని యావత్ దేశం తీవ్రంగా ఖండించింది. యావత్ ప్రజానీకం కంటతడి పెట్టింది. అమర జవాన్ల త్యాగం మరువం అంటోంది. తీవ్రవాదుల
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హ�
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లో జరిగిన
10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించారు. భారీ