-
Home » Jaish-e-Mohammed
Jaish-e-Mohammed
పాకిస్థాన్లో భారత్ దాడి చేసిన ప్రాంతంలో జైష్, లష్కర్ ఉగ్రవాదుల సమావేశం.. భారీగా తరలివెళ్లిన టెర్రరిస్టులు
జైషే మొహమ్మద్ మరో ‘ఫిదాయీన్’ దళాన్ని (ఆత్మాహుతి దళం) దాడికి సిద్ధం చేస్తోందని, నిధులు సమకూర్చుకుంటోందని గత నెలలో జాతీయ మీడియాతో వార్తలు వచ్చాయి.
జమ్ముకశ్మీర్లో మళ్లీ కలకలం..! ఆపరేషన్ సిందూర్ 6 నెలల తర్వాత.. ఉగ్రదాడులకు కుట్ర?
నిఘా వర్గాల ప్రకారం.. సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు చొరబాటు యత్నాలు ముమ్మరం చేశాయి.
బరితెగించిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. మరో భారీ కుట్ర.. ఇక మహిళలకు కూడా..
భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కకావికలమైంది. అయినా దానికి బుద్ధి రాలేదు.
పాకిస్థాన్లో టాప్ టెర్రరిస్ట్ ఖతం.. ఎవరు ‘చంపారో’ కానీ..
పాకిస్థాన్లో టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ మృతిచెందాడు.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంపై దాడికి జైషే మహమ్మద్ కుట్ర.. నిఘా వర్గాల వెల్లడి
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంపై దాడికి పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడి ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ ప్రయత్నిస్తోంది.
Terror Threat: ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం
కొన్ని రోజులుగా నాగపూర్ లో "జైషే ఇ ముహమ్మద్" ఉగ్రవాదులు తిష్టవేశారన్న నిఘావర్గాల హెచ్చరికల మేరకు నాగపూర్ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు
Jaish-e-Mohammed Chief : కశ్మీర్ లో ఉగ్రవాదానికి సహకరించాలని..తాలిబన్లను కలిసిన మసూద్!
అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లి