Home » Jaish-e-Mohammed
పాకిస్థాన్లో టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ మృతిచెందాడు.
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంపై దాడికి పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడి ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ ప్రయత్నిస్తోంది.
కొన్ని రోజులుగా నాగపూర్ లో "జైషే ఇ ముహమ్మద్" ఉగ్రవాదులు తిష్టవేశారన్న నిఘావర్గాల హెచ్చరికల మేరకు నాగపూర్ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు
అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లి