jaish e mohammed

    పుల్వామా సూత్రధారి కాశ్మీర్ లోనే ఉన్నాడు

    February 17, 2019 / 07:24 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్‌ ఉమేర్‌  ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జైషే మహమద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్..సోదరుడి కొడుకైన  ఉమేర్‌.. అఫ్గానిస్తాన్‌ లో ట్రెయినింగ్ పొంది దాడికి పథక రచన చేశాడని తెలిపారు.దాడి

    పేలుడు శబ్దం 12 కిలోమీటర్ల వరకు: శక్తివంతమైన పదార్ధం 

    February 15, 2019 / 03:38 AM IST

    శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐ�

    దెబ్బకు దెబ్బకు కొట్టాల్సిందే : మరో సర్జికల్ స్ట్రైక్స్‌కి మోడీ రెడీ

    February 14, 2019 / 04:31 PM IST

    జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన

    దేశాగ్రహం : 42మంది వీరుల మరణం

    February 14, 2019 / 02:44 PM IST

    జమ్మూ కశ్మీర్‌ పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రక్తపుటేరులు పారించారు. జవాన్లే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. అవంతిపొరాలో CRPF జవాన్ల బస్సును లక్ష్యంగా  చేసుకుని దాడికి తెగబడ్డారు. ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాల

    ఉగ్ర ఉన్మాదం : జవాన్లపై దాడి ఎలా జరిగింది

    February 14, 2019 / 02:15 PM IST

    జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. జవాన్లే లక్ష్యంగా రక్తపుటేరులు

10TV Telugu News