Home » jammalamadugu
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. నమ్ముకున్న
ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్
జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల సమయంలో విరోధులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలయిక హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజక వర్గంలో రాజకీయం రోజుకో మలుపుతో �
ఏపీలో టీడీపీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలకు వల వేస్తోంది. మాజీ మంత్రి, కడప జిల్లా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయి�
ఇసుక మాఫియా బరి తెగించింది. మా ట్రాక్టర్లనే అడ్డుకుంటావా ? అంటూ ఓ కానిస్టేబుల్పైకి ట్రాక్టర్ను పోనిచ్చారు. అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుంది. ఇసుక మాఫియా ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో ఈ ఘటనే ఉదాహరణ. ఏపీల
కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల హడావిడి ముగియడంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదంటూ
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల్లో ప్లాంట్ పూర్తి చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ హామీనిచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్.. కడప పేరుని చెడగొడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కారణంగా కడప పౌరుషం పోయిందన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భౌతికదాడులకు దిగుతున్నారు. మొన్న కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి జరిగిన �
కడప : జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల జంప్లు కావడం..విబేధాలు పొడచూపడం వంటివి అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆకే�