-
Home » jammalamadugu
jammalamadugu
ఆది నారాయణరెడ్డిపై వైసీపీ బలమైన అస్త్రం..! సొంత జిల్లాలో పరిస్థితులను సెట్రైట్ చేస్తున్న జగన్..
2024 ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ రేసులో రామసుబ్బారెడ్డి పేరు వినిపించినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికే అవకాశం ఇచ్చారు జగన్.
టీడీపీ నేత, బీజేపీ ఎమ్మెల్యే మధ్య చిచ్చు రాజేసిన బూడిద..! అసలేంటీ వివాదం..
ఈ ఇద్దరి ఇష్యూతో మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారట. ఏ నేత వర్గం అనుచరులను ఏమన్నా..తమకు తలనొప్పిగా మారిందని భావిస్తున్నారట ఖాకీలు.
ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆగని ఉద్రిక్తతలు.. కడప జిల్లాలో నేతలకు భద్రత పెంపు, తాడిపత్రిలో హైటెన్షన్
Jammalamadugu: వైసీపీ, కూటమి నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి జరిగింది. ఇవాళ మళ్లీ కవ్వింపు చర్యలకు..
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సీఎం జగన్ షాక్? రసవత్తరంగా జమ్మలమడుగు రాజకీయం
తమకు సముచిత స్థానం దక్కడంలేదని అసంతృప్తి చెందుతున్నారు. ప్రత్యామ్నాయంగా వీరంతా టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జనాలపైకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు.. ఇద్దరు దుర్మరణం
పాత బస్టాండ్ లో వేగంగా వెళ్లిన కారు స్కూటర్ ను ఢీకొనడంతో ఒకరికి గాయాలు అయ్యాయి. అదే వేగంతో వెళ్లిన కారు మున్సిపల్ ఆఫీసు వద్ద ఇద్దరిని ఢీకొట్టింది.
భారీ వర్షాలకు కుంగిన జమ్మలమడుగు బ్రిడ్జి
భారీ వర్షాలకు కుంగిన జమ్మలమడుగు బ్రిడ్జి
Penna River Bridge : కుంగిన పెన్నా నది బ్రిడ్జి..రాకపోకలు నిలిపివేత
భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలో జమ్మలమడుగు పెన్నా నది బ్రిడ్జి కుంగింది. జమ్మలమడుగు - ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాకపోకలు నిలిపి వేశారు.
Chairperson’s war : జమ్మలమడుగు వైసీపీలో ముసలం..అత్తాకోడళ్ల మధ్య చైర్పర్సన్ వార్
కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో ముసలం మొదలైంది. అత్తాకోడళ్ల మధ్య చైర్ పర్సన్ వార్ హీట్ పుట్టిస్తోంది.
జమ్మలమడుగు జగడం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరుతో వర్గ విబేధాలు
differences with MLA Sudhir Reddy : కడప జిల్లా జమ్మలమడుగు జగడం.. వైసీపీ అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తీరుతో.. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు తిరుగుబాటు బావుటా �
కడప జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి
clash between two YCP groups in kadpa district : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘర్షణలో జరిగిన పరస్పర దాడుల్లో ఒక వ్యక్తి మరణించాడు. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసేందుకు కొండాపురం మం�