Home » jana sena
జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర ప్రారంభం కానుంది. ఇక ‘వారాహి’యాత్ర ఏపీలో షురూకానుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టేందుకే ఇవాళ జనసేన ఆవిర్భావ సభ పెడుతున్నారని అన్నారు. ఇవాళ పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభకు ఎటువంటి �
మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది.
బీజేపీకి, జనసేనకు ఎప్పుడూ దోస్తీనే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లాగా ఈ సారి వదిలేయం. పరిమిత స్థానాల్లోనే పోటీ చేస్తాం. 25-40 అసెంబ్లీ స్థానాల్లో, 7-14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నా�
ఏపీ మంత్రి రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఏంటో రోజా తెలుసుకోవాలన్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం వాహనంపై వైసీపీ చేసిన విమర్శలపై జనసేనాని కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లో షర్టును పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.
ఏపీలోని విజయవాడలో వైసీసీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. జెండా దిమ్మె విషయంలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
పార్టీ పెడతానని తాను అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాబోయే తరాల్లో బాధ్యతలు గుర్తు చేసేందుకు, మేలుకొలిపేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ విభాగం రాష్ట�
రేణిగుంట తారకరామా నగర్లో ఒక కుటుంబానికి 2004లో వైఎస్సార్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని, ఇప్పుడు వైసీపీ ఎంపీటీసీ ఒకరు ఆ ఇంటిని లాక్కునేందుకు దౌర్జన్యం చేశారని అన్నారు. మహిళలను చెప్పలేని విధంగా తిట్టారని చెప్పారు. ఇరవై ఏళ్ళుగా ఉంటున్న వాళ్లని �
జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ శతఘ్ని టీమ్ పోస్ట్ చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.