Home » Janasena News
అవినీతికి జనసేన వ్యతిరేకం… ధన రాజకీయాలను అస్సలుకే సహించమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చెప్పిన ప్రతీపని చేస్తాం… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న హామీతో స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలతో వరుస సమావేశాల్లో పాల్�
కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైదన్న ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. పెన్షన్ల రద్దు న
నాక్కొంచెం తిక్కుంది.. కానీ.. దానికో లెక్కుంది.. ఇది గబ్బర్సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని కాదని వామపక్ష పార్టీలతో దోస్తీ కట్టి బొక్కబోర్లా �
ఏపీ రాజధాని విషయంలో పవన్ స్టాండ్ ఏంటన్నదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. 2019. డిసెంబర్ 30వ తేదీ సోమవారం జనసేన విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఇందులో ఈ అంశంపై చర్చించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు జై కొట్టిన సంగతి తెలిసిందే. * జ�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సీఎం జగన్ శాసనసభలో మాట్లాడడం నీచమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలో సభలో ప్రస్తావించడం దుర్మార్గమన్నారు. ప్రజా జీవితంలో పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదని, జగన్ ఏం చేశా
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దీక్షలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పలు దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసు�
కేంద్ర మంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ పొగడటంపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. జనసేనను బీజేపీలో కలిపేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని, దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్త
రాజధాని ప్రాంత గ్రామాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్ను కలిశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. రైతులను కలిసి
కాకినాడ రూరల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం జయకేతనం ఎగురవేసింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇవ్వాలని జనసేన, వైసీపీ పట్టుదలగ�